భారతదేశం, మే 20 -- పోడు రైతుల కోసం.. ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాగర్కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో సాగుకు మార్గం ... Read More
భారతదేశం, మే 19 -- గుంటూరు - తిరుపతి మధ్య దూరాన్ని తగ్గించడం కోసం.. కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అదే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్. దీని పనులు వేగవంతం అయ్యాయి.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ... Read More
భారతదేశం, మే 19 -- వరంగల్ రైల్వే స్టేషన్ ఈ నెల 22న పునః ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమృత్ భా... Read More
భారతదేశం, మే 19 -- ప్రేమగా మాటలు కలపుతారు. నెమ్మదిగా డేటింగ్కి పిలుస్తారు. చివరికి చీటింగ్ చేస్తారు. మోసాలే లక్ష్యంగా యాప్లోని మహిళలు, నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్నిచోట్ల నిలువుదో... Read More
భారతదేశం, మే 19 -- పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది.. పోడు భూముల్లో సోలార్ పంపుసెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది.. అని ముఖ్యమంత్... Read More
భారతదేశం, మే 19 -- కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుక యథేశ్చగా దోపి... Read More
భారతదేశం, మే 19 -- మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు.. ఇటీవల హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ నూతన సచివాలయాన్ని సందర్శించారు. అటు యాదగిరిగుట్ట, బుద... Read More
భారతదేశం, మే 19 -- ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవాలంటే.. ఒకటో తరగతి నుంచే రూ. లక్షల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో పేద పిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిని... Read More
భారతదేశం, మే 19 -- హైదరాబాద్ నగరం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలు ఏమైనా.. కనీసం సహాయక చర్యలు చేపట్టడానికి ... Read More
భారతదేశం, మే 18 -- టీచర్ జాబ్ సాధించేందుకు.. ఏపీ డీఎస్సీకి తెలంగాణ అభ్యర్థులు కూడా పోటీపడుతున్నారు. కూటమి ప్రభుత్వం 16 వేల 347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 3.35 లక్ష... Read More