Exclusive

Publication

Byline

Location

ఇందిర సౌర గిరి జల వికాసం.. ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఎలా ఎంపిక చేస్తారు.. 8 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 20 -- పోడు రైతుల కోసం.. ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో సాగుకు మార్గం ... Read More


నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్.. నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక!

భారతదేశం, మే 19 -- గుంటూరు - తిరుపతి మధ్య దూరాన్ని తగ్గించడం కోసం.. కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అదే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్. దీని పనులు వేగవంతం అయ్యాయి.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ... Read More


ఈ నెల 22న వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం.. ఊహించని రీతిలో అభివృద్ధి.. ప్రత్యేకతలు ఇవే

భారతదేశం, మే 19 -- వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ఈ నెల 22న పునః ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమృత్‌ భా... Read More


మీరు సింగిలా అంటూ మత్తెక్కిస్తారు.. చాటింగ్, డేటింగ్‌తో చీటింగ్ చేస్తారు.. వీడియో కాల్‌తో బుక్ చేస్తారు!

భారతదేశం, మే 19 -- ప్రేమగా మాటలు కలపుతారు. నెమ్మదిగా డేటింగ్‌కి పిలుస్తారు. చివరికి చీటింగ్ చేస్తారు. మోసాలే లక్ష్యంగా యాప్‌లోని మహిళలు, నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్నిచోట్ల నిలువుదో... Read More


నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి మాట్లాడుతుంటే.. నా గుండె ఉప్పొంగుతోంది : రేవంత్

భారతదేశం, మే 19 -- పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది.. పోడు భూముల్లో సోలార్ పంపుసెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది.. అని ముఖ్యమంత్... Read More


కృష్ణా నదిలో ఇసుక తోడేళ్లు.. అందినకాడికి తోడేస్తున్నారు.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు!

భారతదేశం, మే 19 -- కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుక యథేశ్చగా దోపి... Read More


కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం : హరీష్

భారతదేశం, మే 19 -- మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు.. ఇటీవల హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ నూతన సచివాలయాన్ని సందర్శించారు. అటు యాదగిరిగుట్ట, బుద... Read More


కార్పొరేట్ బడుల్లో పేద పిల్లలకు ఉచిత ప్రవేశం.! నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

భారతదేశం, మే 19 -- ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవాలంటే.. ఒకటో తరగతి నుంచే రూ. లక్షల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో పేద పిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిని... Read More


మన బెజవాడ నగరం భద్రమేనా.. ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? తప్పదు భారీ మూల్యం!

భారతదేశం, మే 19 -- హైదరాబాద్ నగరం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలు ఏమైనా.. కనీసం సహాయక చర్యలు చేపట్టడానికి ... Read More


ఏపీ డీఎస్సీకి తెలంగాణ అభ్యర్థుల పోటీ.. నాన్ లోకల్ కోటా పోస్టులకు వేలాది దరఖాస్తులు

భారతదేశం, మే 18 -- టీచర్ జాబ్ సాధించేందుకు.. ఏపీ డీఎస్సీకి తెలంగాణ అభ్యర్థులు కూడా పోటీపడుతున్నారు. కూటమి ప్రభుత్వం 16 వేల 347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 3.35 లక్ష... Read More